ప్రళయకాలంలోనూ చెక్కుచెదరని ప్రదేశం ఉంది. అదే వారణాసి. ఆ లయకారకుడైన పరమేశ్వరుని ప్రతిష్టితం.అందుకనే ఎలాంటి ప్రళయాలు ఆ నగరాన్ని నాశనం చేయలేవని శాస్త్రాలు చెబుతున్నాయి. యావత్ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కల్పాంతం తరువాత ప్రళయం ఏర్పడుతుంది. అయితే వారణాసిని మాత్రం ఆ లయకారుడైన శంభునాథుడు సృష్టించాడు. అందుకే ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెడతాడని నమ్మకం.
Subscribe to:
Post Comments (Atom)